06 Mar 2020 • Episode 5 : విశాల్ ఇండియాలో ఉండిపోతాడు - త్రినయని
ఈ త్రినయని పూర్తి ఎపిసోడ్లో, స్వామీని సంప్రదించిన జగదీష్, విశాల్ ప్రాణం అపాయంలో ఉందని తెలుసుకుంటాడు. ఎరుపు చీర ఏ మహిళదో తెలుసుకొని ఆమెను కాపాడాలని అనుకుంటుంది త్రినయని. తన కుటుంబానికి బహుమతి ఇస్తాడు విశాల్. విశాల్ ఇండియాలో ఉంది వ్యాపారాన్ని చూసుకుంటాడని చెబుతాడు జగదీష్.
Details About త్రినయని Show:
Release Date | 6 Mar 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|